ఆంధ్రప్రదేశ్
గడ్డివాము అంటుకుని 20 ఇండ్లు దగ్ధం
కృష్టా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు NTR కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 20 ఇండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఈ
Read Moreరంజాన్ స్పెషల్.. ముస్లీం ఉద్యోగులు గంట ముందే వెళ్చొచ్చు
రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం గంట ముందు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకా
Read Moreమోడీతో ముందే గొడవ పడితే చాలా నష్టపోయేవాళ్లం
ప్రధాని మోడీతో ముందే గొడవ పడితే చాలా నష్టపోయేవాళ్లమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ ఓపికగా ఎదురు చూసినా నిర్లక్ష్యం చేశారనే నింద మోదీకే వచ్చిందన్న
Read Moreరెచ్చిపోతున్న హ్యాకర్లు : 8వేల వెబ్ సైట్స్ డేటా చోరీ
తెలుగు రాష్ట్రాలపై ఆన్ లైన్ హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్ సైట్లపై కన్నేశారు. ఈ డిస్కంలకు చెందిన వెబ్ స
Read Moreతాగునీటి గొడవలో కొడుకు మృతి.. మరణవార్త విని తల్లి గుండె ఆగింది
కడప : తాగినీటి కోసం గొడవపడ్డ ఘటనలో తల్లీకొడుకు మరణించిన సంఘటన కడప జిల్లాలో జరిగింది. జిల్లాలోని రాజపేటలో శుక్రవారం రాత్రి తాగునీటి కోసం రెండు కుటుంబాల
Read MoreYS జగన్ లండన్ పర్యటన రద్దు
YSRCP అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన రద్దయింది. లండన్లో చదువుకుంటున్న కూతురును చూసేందుకు ఈరోజు కుటుంబ సమేతంగా లండన్ వెళ్లాల్సి ఉండగా.. జగన్ తన
Read Moreసీఎస్ పై చంద్రబాబు సీరియస్ : నేను నీ దగ్గరకు వచ్చి అడుక్కోవాలా
సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్య్యంపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. శుక్రవారం ఫణి తుఫాన్పై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. సీఎస్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం
Read Moreశ్రీకాకుళం జిల్లాకు తప్పిన Fani ముప్పు
శ్రీకాకుళం జిల్లాకు ఫొని తుఫాన్ ముప్పు తప్పిందని జిల్లా కలెక్టర్ నివాస్ చెప్పారు. జిల్లాకు దూరంగా తీరం దాటడంతో పెను ముప్పు తప్పినట్టేనని అన్నారు.తుఫా
Read Moreఆంధ్రా వాటర్ లో క్వాలిటీ లేదట: కేటగిరీ ‘సీ’లోనే నది నీళ్లు
ఆంధ్ర నదుల నీళ్లు నాణ్యమైనవి కాదని మరోసారి తేలింది. కృష్ణ, గోదావరి, తుంగభద్ర, నాగావళి, కుందు నదుల నీళ్లకు ఆంధప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(ఏపీపీసీ
Read Moreఏపీ తీరం దాటిన Fani తుఫాను
బంగాళా ఖాతంలో ఏర్పడ్డ ఫొని తుఫాన్ ఆంద్రప్రదేశ్ లోని తీరం దాటింది. దీని ప్రభావం నాలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉంది. దాదాపు 10 వేల గ్రామాలు, 52 పట్టణాలు
Read Moreఆంధ్రా నీళ్లలో క్వాలిటీ లేదట!
ఆంధ్ర నదుల నీళ్లు నాణ్యమైనవి కాదని మరోసారి తేలింది. కృష్ణ, గోదావరి,తుంగభద్ర, నాగావళి, కుందు నదుల నీళ్లకు ఆంధప్రదేశ్ పొల్యూ షన్ కంట్రోల్ బోర్డు(ఏపీపీ స
Read Moreమహిళా మెడికో చెయ్యిలాగాడు : AP పోలీసు దురుసు ప్రవర్తన
వెస్ట్ గోదావరి జిల్లా : మల్కాపురం అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్-ASRAMSలో విద్యార్థినుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సమ్మర్ సెలవులు ఇవ
Read Moreఅన్నం లేక మన్ను తిన్న చిన్నారి మృతి..!!
కరువు కాటకాలకు నిలయమైన అనంతపురం జిల్లాలో ఆకలిచావు కలకలం రేపుతోంది. కర్ణాటక నుంచి వలస వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారి ఆకలితో అలమటించి మట్టి తిని అనారోగ్యం
Read More













