ఆంధ్రప్రదేశ్

ప్రేమించినందుకు చెల్లెలి గొంతుకోసిన అన్న

ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తిని పెండ్లి చేసుకుంటానన్న చెల్లెలి గొంతు కోశాడు ఓ అన్న. పోలీసులు తెలిపిన

Read More

ZP ఛైర్మన్ ను సస్పెండ్ చేయాలంటూ ZPTC ల ఆందోళన

కర్నూలు జిల్లాలో జిల్లా పరిషత్ సర్వ సభ సమావేశం వాడీవేడిగా జరిగింది. జిల్లా పరిషత్ ఆస్తుల ఆక్రమణపై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చర్చ ప్రార

Read More

ద్వివేదీకి ఏపీ ప్రభుత్వం కొత్త పోస్ట్

పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి చీఫ్ సెక్రటరీగా నియామకం ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్న

Read More

యూరప్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు

ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహార

Read More

కాకినాడ సూపర్ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గ్లాస్‌ హౌజ్‌ సెంటర్‌లోని సూపర్‌ మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత సూపర్‌ మార్కెట్‌

Read More

ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలు నేటి నుంచే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి పోలీసులకు వీక్లీ ఆఫ్స్  ఇవ్వనున్నారు. పోలీసులకు వీక్లీఆఫ్‌ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని పూర్తిస్థ

Read More

భద్రాచలం ఆంధ్రాదట..ఏపీ అసెంబ్లీలో వాదన

ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వాదన మన ఆదాయంతోనే గుడి కట్టారు.. ఇక్కడి ప్రజలకే సెంటిమెంట్ ఉంది పులిచింతలనైనా తెచ్చుకోవాలని ప్ర

Read More

జగన్ తో మాట్లాడానన్న కేసీఆర్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంగుళానికి నీళ్లు

తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో 5 వేల టీఎంసీలు కలిసి పంచుకుంటే ప్రతి అంగుళానికీ నీళ్లు సీతారామ, దేవాదుల ప్రాజెక్టులు ఈ ఏడాదే పూర్తి చేస్తాం అసెంబ్లీ, సె

Read More

ప్రత్యేక హోదా తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం

అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై తీర్మానం ప్రవేశ పెట్టారు. తీర్మానంలో భాగంగా.. ఏపీకి కేంద

Read More

ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

అమరావతి:  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆధ్వర్యంలో జరిగే రా

Read More

జనజాగృతి ఇక బీజేపీలోకి

ఢిల్లీ: ఏపీకి చెందిన అరకు మాజీ ఎంపీ, జనజాగృతి పార్టీ వ్యవస్థాపకురాలు  కొత్తపల్లి గీత నేడు బీజేపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్  సమక్షంల

Read More

రేపటి నుంచే ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు…

రేపటి నుంచి ఆంద్ర ప్రదేశ్ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర అడీషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. కానిస్టేబుల్ నుంచి ఇన్స్ పెక్టర్

Read More

AC గోడౌన్ లో అగ్ని ప్రమాదం

కర్నూలు జిల్లా నందికొట్కూర్ మండలం బొల్లవరం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఏసీ గోడౌన్ లో షాట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి

Read More