ఆంధ్రప్రదేశ్
సీఎస్ ఎల్వీ తో భేటీ అయిన ద్వివేది
ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహించాల్సిన క్యాబి
Read Moreపోలవరం విషయంలో ప్రజలకు నిజాలు చెప్పాలి: ఉండవల్లి
పోలవరం విషయంలో చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రాజెక్టు విషయంలో ఎటువంటి నాణ్యత పాటించకుండా, స
Read Moreముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది నేనే : కేఏ పాల్
సీఎం కేసీఆర్ కుటుంబంపై ఘాటు విమర్శలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తనతో పెట్టుకోవద్దంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వార్న
Read Moreచంద్రబాబు పోలవరం సర్వే.. అధికారులు డుమ్మా
అధికారంలో లేనప్పడు ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈసీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అవేవీ పట్టని చంద్రబాబు ..
Read Moreఏపీ ప్రజలకు RTGS హెచ్చరిక
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఏపీ రియల్ టైం గవర్నెన్స్(ఆర్టీజీఎస్) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది
Read MoreAPPSC లో టీడీపీ అనుబంధ ప్రశ్నలా.?: అంబటి
మే 23 తర్వాత చంద్రబాబు క్యాబినేట్ పెట్టలేడని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ .. ఎన్నికల తర్వాత చంద్
Read Moreప్రైవేట్ బస్సు బోల్తా..30 మందికి తీవ్ర గాయాలు
ప్రైవేట్ బస్సు బోల్తాపడ్డ ప్రమాదంలో 30 మందికి పైగా తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం ఉదయం కృష్ణా జిల్లాలో జరిగింది. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై రమణ ట్రా
Read Moreకేసీఆర్ కు లేని ఎన్నికల కోడ్ నాకెందుకు? : చంద్రబాబు
బీహార్, జార్ఖండ్ లో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్డీయే హయాంలో ఏర్పడిన మూడు రాష్ట్రాల విభజన వేరు, ఆంధ్రప
Read Moreఏసీబీ అధికారిణికి అదనపు కట్నం వేధింపులు
ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ) అధికారిణికి వరకట్న వేధింపులు తప్పలేదు. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ అధికారిణి. కృష్ణా
Read Moreశ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం
శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పాతపట్నం,మెళియాపుట్టి మండలాలోని పెద్దమల్లిపురం, కొయికొండ, చిన్నమల్లిపురం,రట్టిణి ప్రాంతాల్లో పంట పొల
Read Moreఅరుణోదయ రామారావు హఠాన్మరణం
ప్రజా కళాకారుడు అరుణోదయ రామారావు (65) మృతి చెందారు. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆసుపత్రికి తరలించారు బంధువులు.
Read Moreచెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
కృష్ణాజిల్లా గన్నవరం కోనాయి చెరువులో ప్రమాదవశాత్తు పడిని ఇద్దరు యువకులు మృతి చెందారు. మృత దేహాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. ఈ విషయం తెలిసిన పోల
Read Moreగ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్కు APPSC అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు పావుగ
Read More













