ఆంధ్రప్రదేశ్

కేసుల నుంచి తప్పించుకునేందుకే పార్టీ మారారు: విజయసాయి రెడ్డి

అక్రమ కేసుల నుంచి తప్పించుకునేందుకే టీడీపీ రాజ్యసభ సభ్యులు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళుతున్నారని వైసీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు.  వాళ్ల అవినీతి ఎక

Read More

బీజేపీ చేసిన కుట్రను ఖండిస్తున్నా: చంద్రబాబు

నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర అంశాలపైనే తాము బీజేపీతో పోరాటం

Read More

విద్యార్థిగా ఉన్నప్పుడే BJPలో పనిచేశా: TG వెంకటేశ్

బీజేపీతో తనకున్న బంధం ఈనాటిది కాదన్నారు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్. తెలుగుదేశం పార్టీని వీడి.. బీజేపీలో చేరుతున్నట్టు ఆయన ఢిల్లీలో చెప్పారు. తన నియ

Read More

పోలవరం ప్రాజెక్టు పనులపై ఏపీ సీఎం జగన్ అసంతృప్తి

వెస్ట్ గోదావరి జిల్లా: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం అయిన తర్వాత మొదటిసారి ఆయన పోలవరం ప్రాజెక్టును విజిట

Read More

టీడీపీకి షాక్, బీజేపీలో చేరనున్న రాజ్యసభ ఎంపీలు

ఏపీలో తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బకు తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యులు ఒకేసారి పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. పార్టీలో ప్రధ

Read More

పోలవరాన్ని సందర్శించిన వై ఎస్ జగన్

ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. స్పిల్ వే, స్పిల్ చానల్, కాలువల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. మొద

Read More

వర్షాలు కురవాలని దుర్గా ఘాట్ లో వరుణ యాగం

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవాలని దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్దానం అద్వర్యంలో ఆలయ ఈవో కోటేశ్వరమ్మ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప

Read More

వివేకా హత్యకేసు దర్యాప్తు ముమ్మరం

కడప: అసెంబ్లీ ఎన్నికల ముందు దారుణ హత్యకు గురైన వై.యస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఇంకా నిందితులెవరో తేలలేదు. హత్య జరిగి 4 నెలలు గడుస్తున్నా.. విచారణ మ

Read More

కాళేశ్వరానికి ఫడ్నవిస్ ఎందుకు?: భట్టి

ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ తెలంగాణ ప్రజలను,దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని  కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాళేశ

Read More

ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ మోసం: నిందితుల అరెస్ట్

2019 జనరల్ ఎలక్షన్స్ లో పలువురు రాజకీయ నాయకులకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని వి

Read More

TTD ఛైర్మన్ పదవికి సుధాకర్ యాదవ్ రాజీనామా

టీటీడీ ఛైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీటీడీ ఈవో సింఘాల్‌కు పంపారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజ

Read More

రాజీనామా చేసిన SVU వైస్ ఛాన్సలర్

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు.  రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ప

Read More

ప్రేమించినందుకు చెల్లెలి గొంతుకోసిన అన్న

ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తిని పెండ్లి చేసుకుంటానన్న చెల్లెలి గొంతు కోశాడు ఓ అన్న. పోలీసులు తెలిపిన

Read More