ఆంధ్రప్రదేశ్
ఈనెల 6న ఏపీలో 5 చోట్ల రీపోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో ఐదు చోట్ల ఎన్నికల రీపోలింగ్ నిర్వహించనున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఈ రీపోలింగ్ జరగనుండగా తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ర
Read Moreఆస్తి వివాదం.. భార్య, మామ పై హత్యాయత్నం!
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను, మామను కారుతో ఢీ కొట్టి చంపబోయాడు. అయితే గాయాలతో వాళ్లిద్దరు బయటపడ్డారు. ఈ ఘటన టంగుటూరు మండలం తూ
Read Moreఫోని ఎఫెక్ట్.. శ్రీకాకుళం తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫోని తుఫాన్ తీవ్ర పెను తుఫాన్ గా మారుతోంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం ఉత్తరాంధ్రప
Read Moreలలితా జ్యువెలరీలపై తనిఖీలు
వైజాగ్: ఆంధ్రప్రదేశ్లో లలితా జ్యువెలరీ షాపులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం, విశాఖ సహా
Read Moreఏపీ ఎంసెట్ రిజల్ట్స్ వాయిదా…
ఏపీలో ఎంసెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కాకినాడ జేఎన్టీయూ ఝలక్ ఇచ్చింది. ఎంసెట్ ఫలితాలను మే మూడో వారంలో వెల్లడించనున్నట్లు ప్రకటించింది.
Read Moreనంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత
హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధప
Read Moreమంత్రి సోమిరెడ్డి సమీక్షకు అధికారులు డుమ్మా
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి నిర్వహించిన సమీక్షకు అధికారులు డుమ్మా కొట్టారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, కరవుపై ఈ నెల 30 న సమీక్ష నిర్వహించాలని సో
Read Moreఆర్జీవీ సైకో డైరెక్టర్ : యామిని
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మ
Read Moreయువతిని కొబ్బరి తోటలో నరికి చంపిన ప్రేమోన్మాది
తూర్పు గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజగొప్పులో ప్రేమోన్మాది ఓ యువతిని కొబ్బరి తోటలో హత్య చేశాడు. మృతురాలిని మహితగా, హంతకుడిని మహేష్గా గుర్తించారు ప
Read Moreసంచలనం రేపిన రెండు జంటల ఆత్మహత్యలు
ఒకే రోజు రెండు చోట్ల జంట ఆత్మహత్యలు రెండు చోట్లా ఉరేసుకుని తనువు చాలించిన జంటలు బనగానపల్లె మండలం సాదుకొట్టం లో పూజారి దంపతుల ఆత్మహత్య పాణ్యం మండలం గో
Read Moreబలపడుతున్న ఫని తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్.. మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైందన్నారు.. వాతావరణశాఖ అధికారులు. ఇది తీవ్ర తుఫానుగా మారి.. అతి తీవ్ర తుఫానుగ
Read Moreమే 17 నుంచి తిరుచానూరు అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మే 17 నుండి 19వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. మే 16వ తేదీ అంకురార్పణంతో వసంతోత్సవాలు ప
Read Moreప్రెస్ మీట్ పెడతానన్నవర్మ..అడ్డుకున్నపోలీసులు
విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రెస్ మీట్ పెడతానన్న డైరెక్టర్ రాంగోపాల్ వర్మను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చే
Read More













