ఆంధ్రప్రదేశ్
చిత్తూరులో కమాండో ఆపరేషన్ : తుపాకులతో వచ్చినోళ్లు తీవ్రవాదులా..?
ఏపీ రాష్ట్రం చిత్తూరు సిటీ నడిబొడ్డున ఏం జరుగుతుంది.. కమాండోలు రావటం వెనక కారణాలు ఏంటీ.. దేశ వ్యాప్తంగా ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. చిత్తూరు సిటీలోన
Read Moreరాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్
రౌడీ షీటర్ ... బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. ఆయనకు మధ్యంతర బెయిల్ పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించ
Read Moreమా సిఫార్సు లేఖలను టీటీడీ పట్టించుకోవట్లేదు
ఏపీ సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలి: మంత్రి సురేఖ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సిఫార్సు లేఖలను
Read Moreమండే ఎండల నుంచి శ్రీవారి భక్తులకు రిలీఫ్.. తిరుమలలో భారీ వర్షం..
కలియుగ వైకుంఠం తిరుమలలో వర్షం దంచికొట్టింది.. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మంగళవారం ( మార్చ
Read Moreఆడబిడ్డలను మోసగిస్తే తాటతీస్తాం: సీఎం చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో లా అండ్ ఆర్దర్ గురించి మాట్లాడిన సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డలను మోసగిస్తే తాట తీస్తామని అన్నారు చంద్రబాబు.
Read Moreఅన్ని కేసుల్లో పోసానికి బెయిల్ : జైలు నుంచి విడుదలకు లైన్ క్లియర్
అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన నటుడు పోసానికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్ మంజూరు అయ్యింది. ఇప్పటికే రాజంపేట, నర
Read Moreహైదరాబాద్లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతి.. క్షణికావేశంలో ఒకరు.. అతివేగంతో మరొకరు
హైదరాబాద్ మియాపూర్ లో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. లక్షల్లో జీతం సంపాదిస్తున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వేరు వేరు ఘటనల్లో చనిపోవడం తీవ్ర విషాదం ని
Read Moreమూడేళ్లలో రాజధాని అమరావతిని పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 64,721 కోట్లు ఖర్చవుతుందని.. వచ్
Read Moreరాయలసీమలో కర్నాటక బస్సు బీభత్సం : బైకులను ఢీకొట్టి.. నలుగురిని చంపేసింది
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక గంగావతి నుంచి ఆదోని మీదుగా రాయచూరు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్స
Read MoreGood News : సమ్మర్ హాలిడేస్ ప్రకటించిన ప్రభుత్వం : ఏప్రిల్ 23 నుంచి సెలవులే సెలవులు
ఎండలు మండుతున్నాయి.. రాబోయే రోజుల్లో మరింత టెంపరేచర్ పెరగనుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2025, మ
Read Moreబనకచర్ల వివాదం..శ్రీశైలంలోని నిల్వ నీళ్లన్నీ తెలంగాణకే ఉండాలి
గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్ పేరుతో ఏపీ మరో కుట్రకు తెరలేపుతున్నది. పోలవరం నుంచి రోజూ 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోసుకుని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్
Read Moreబనకచర్ల నీళ్ల కుట్ర..ఎస్ఆర్ బీసీ లైనింగ్ పనులతో తెలంగాణ నీటి వాటా దోపిడి
గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్ పేరుతో ఏపీ మరో కుట్రకు తెరలేపుతున్నది. పోలవరం నుంచి రోజూ 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోసుకుని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్
Read Moreతిరుపతిలో ప్రమాదం.. హోటల్లో కూలిన సీలింగ్..
ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో అర్థరాత్రి ప్రమాదం జరిగింది. నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్లోని గది నంబర్ 314లో సీలింగ్ ఒక్కసారి
Read More












