ఇదే నా లాస్ట్ ట్వీట్..గుడ్ బై

ఇదే నా లాస్ట్ ట్వీట్..గుడ్ బై

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ట్విట్టర్ నుంచి తప్పుకున్నాడు. తన ఫ్యామీలకి బెదిరింపు కాల్స్ ,మెసేజస్ వస్తున్నా.. దీనిపైన ఎవరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన వల్ల భవిష్యత్తులో  ఇబ్బందులు పడకూడదని.. అందుకే తాను ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. కొత్త భారత దేశంలో నివసిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.‘ ఇదే నా లాస్ట్ ట్వీట్.  స్వేఛ్చగా నా అభిప్రాయం చెప్పలేనప్పుడు తాను ఏమి మాట్లాడకుండా ఉండటమే బెటర్ గుడ్ బై ‘అని ట్వీట్ చేశారు.