మేడిగడ్డకు చేరుకున్న AP CM జగన్

మేడిగడ్డకు చేరుకున్న AP CM జగన్

మేడిగడ్డ బ్యారేజీ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు జలహోమం నిర్వహించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. ముఖ్యమంత్ర ికేసీఆర్ .. జగన్ కు శాలువా కప్పి స్వాగతం పలికారు. మరికాసేపట్లోనే గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం ఫఢ్నవీస్ .. మేడిగడ్డకు చేరుకోనున్నారు.