న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీల కోసం గత రెండేండ్లలో రూ.200 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎంపీల ప్రయాణ ఖర్చే రూ.63 కోట్లని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. కరోనా వైరస్ విజృంభించిన 2021–22లో రాజ్యసభ సభ్యుల కోసం ప్రభుత్వం వెచ్చించిన మొత్తం రూ.97 కోట్లు. ఇందులో దేశీయ ప్రయాణాల కోసం రూ.28.5 కోట్లు, అంతర్జాతీయ ప్రయాణాల కోసం రూ.1.28 కోట్లు ఖర్చయింది. అదేవిధంగా ఎంపీల జీతాలు రూ.57.6 కోట్లు, మెడికల్ బిల్లులు రూ.17 లక్షలు, ఆఫీసు ఖర్చులు రూ.7.5 కోట్లని పేర్కొన్నారు. ఎంపీల సమాచార సాంకేతిక సహాయం కోసం రూ.1.2 కోట్లు ఖర్చు చేశారు. 2021–23లో మొత్తం రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు సెక్రటేరియెట్ తెలిపింది. రాజ్యసభ ఎంపీల ఖర్చు వివరాలు కోరుతూ మధ్యప్రదేశ్కు చెందిన చందర్శేఖర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు అధికారులు జవాబిచ్చారు.
2 ఏండ్లలో 200 కోట్లు .. రాజ్యసభ ఎంపీల ఖర్చు
- దేశం
- May 23, 2023
లేటెస్ట్
- ఓయూలో విద్యార్థుల ఆందోళన
- తెలంగాణను తెల్లగా చేసిన నన్ను తిట్టుడు న్యాయమా : కేసీఆర్
- తనకంటే ముందే పెండ్లి చేసుకున్నాడని.. ఇల్లు తగలబెట్టిన అన్న
- టగ్ ఆఫ్ వార్ టోర్నమెంట్లో..కాకా అంబేద్కర్ కాలేజీకి గోల్డ్ మెడల్
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు బీజేపీనే వ్యతిరేకం
- నేను పాలిటిక్స్లోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది: రాబర్ట్ వాద్రా
- ప్రధాని పదవి గౌరవాన్ని దెబ్బ తీస్తున్న మోదీ: కర్నాటక సీఎం
- ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టులో సవాలు చేయడం తప్పే: సాజద్ లోన్
- లంచం కేసులో ఏసీబీ కోర్టు వేసిన శిక్ష కరెక్టే: హైకోర్టు
- కంబోడియా కేంద్రంగా సైబర్ నేరాలు
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు