చెన్నై: నిత్యావసరాలకు తోడు.. కూరగాయల ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు విలవిలాడిపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దిగుబడి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగాయి. కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టమాటో ధర బహిరంగ మార్కెట్లో రూ. 150 పలుకుతుండటంతో వినియోగదారులు ఆవైపు చూడాలంటేనే భయపడతున్నారు. దాంతో ప్రజలకు కాస్త ఊరటనిచ్చే దిశగా సీఎం స్టాలిన్ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. టమాటో కిలో రూ. 79కే ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అందుకోసం ప్రభుత్వ దుకాణాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఆ దుకాణాల్లో టమాటోలను సబ్సిడీ కింద పంపిణీ చేయాలని తెలిపారు.
టమాటో కిలో రూ. 79కే ఇవ్వాలంటూ ప్రభుత్వ ఆదేశాలు
- దేశం
- November 25, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ఆ మహాతల్లికి విడాకులు కూడా ఇవ్వలేదు: మోదీపై సీపీఐ నారాయణ ఫైర్
- Vitika sheru: అమ్మ ముందే కమిట్మెంట్.. షాకింగ్ కామెంట్స్ చేసిన వరుణ్ భార్య
- కవితకు బిగ్ షాక్ : రెండు బెయిల్ పిటిషన్లు కొట్టివేత
- నాకు ఉద్యోగం ఇస్తే.. కంపెనీకి రూ.41 వేలు ఇస్తా : రెజ్యూంతో ఆఫర్ ఇచ్చిన అభ్యర్థి
- T20 World Cup 2024: ఒక్కొక్కరికి 3 కోట్లు.. పాక్ ఆటగాళ్లకు క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- దరిద్రం.. యాక్ : రైళ్లల్లో నీటి కొరత.. టాయ్ లెట్ల కంపుతో.. ప్రయాణికులు అవస్థలు
- తెలంగాణలో కాంగ్రెస్కు 14 సీట్లు పక్కా : సీతక్క
- Pushpa 2 Second Song Update: ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్ప 2 నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది!
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- Trisha: గంటల తరబడి గోడను చూస్తాడు.. విజయ్లో నచ్చని విషయం అదే అంటున్న త్రిష