మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో ఇటీవల జరిగిన వైన్ షాప్ దోపిడి కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో విచారణ కోసం వెళ్ళిన పోలీసులపై తండావాసులు దాడికి పాల్పడ్డారు. దీంతో బొమ్మల రామారం మండలం గద్దరాళ్ల తండాలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ దోపిడీ ఘటనలో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని విచారించేందుకు తండాకు వెళ్ళిన శామీర్ పేట ఎస్సై మునీందర్, మేడ్చల్ ఎస్సై సత్యనారాయణ, అల్వాల్ డీఐ కిరణ్, సీసీఎస్ కు గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా పోలీసులు రావడంతో గుమికూడిన తండావాసులు.. పోలీసులపై దాడికి తెగబడినట్లు సమాచారం. అనంతరం దాడిలో గాయపడ్డ పోలీసులను ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఓ కేసులో విచారణ కోసం వెళ్లిన పోలీసులపై దాడి
- రంగారెడ్డి
- January 29, 2023
లేటెస్ట్
- నిర్మల్ జిల్లాలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. 97 బైకులు, 27 ఆటోలు స్వాధీనం
- గుడుంబా స్థావరాలపై దాడులు
- పకడ్బందీగా పోస్టల్ బ్యాలెట్స్ నిర్వహించాలి : చిత్ర మిశ్రా
- వన్యప్రాణుల దూప తీరుస్తున్న సాసర్ పిట్లు
- హన్మకొండలో నకిలీ క్లీనిక్లను గుర్తించిన అధికారులు
- వంశీకృష్ణ గెలుపే ధ్యేయంగా పనిచేయాలి : రాజ్ఠాకూర్
- నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ జాబ్స్
- ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ కారును తనిఖీ చేసిన పోలీసులు
- తెలంగాణాలో 150 జడ్జి పోస్టులు.. పూర్తి వివరాలివే!
- బెల్లంపల్లి ఏఆర్ హెడ్ క్వార్టర్స్ను పరిశీలించిన డీసీపీ
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి