
హైదరాబాద్, వెలుగు: ఆటోమోటివ్ మాన్యుఫాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎంపీఎల్)తెలంగాణలోని పాల్వంచలో అత్యాధునిక సర్వీస్ సెంటర్ను ప్రారంభించింది. కమర్షియల్ ఆటోమొబైల్ కంపెనీ అశోక్ లేలాండ్కు ఇది డీలర్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్తో సహా ఆరు రాష్ట్రాలలో 105 సర్వీస్ టచ్ పాయింట్లు ఉన్నాయి. ఇది కమర్షియల్ వెహికల్స్కు సేవలు అందిస్తుంది.