ఏఎంపీఎల్ ​సర్వీస్​సెంటర్​ ప్రారంభం

ఏఎంపీఎల్ ​సర్వీస్​సెంటర్​  ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: ఆటోమోటివ్ మాన్యుఫాక్చరర్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ (ఏఎంపీఎల్​)తెలంగాణలోని పాల్వంచలో అత్యాధునిక సర్వీస్ ​సెంటర్​ను ప్రారంభించింది. కమర్షియల్​ ఆటోమొబైల్​ కంపెనీ అశోక్​  లేలాండ్​కు ఇది డీలర్​. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌‌‌‌గఢ్  ఉత్తరప్రదేశ్‌‌‌‌తో సహా ఆరు రాష్ట్రాలలో 105 సర్వీస్ టచ్ పాయింట్లు ఉన్నాయి. ఇది కమర్షియల్​ వెహికల్స్​కు సేవలు అందిస్తుంది.