- ఇవాళ వేముల నుంచి షహబాద్ వరకు 13కి.మీ నడక
జోగులాంబ గద్వాల జిల్లాలో బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. 5 వ రోజు బండి సంజయ్ ప్రజసంగ్రామ యాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా ఇవాళ వేముల, బట్లదిన్నె, షాబాద్ మీదుగా ఉదండపూర్ వరకు సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. ప్రజాసంగ్రామ పాదయాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. సమైక్య పాలనకు మించి కేసీఆర్ ద్రోహం చేస్తున్నారని ఐదోరోజు జోగులాంబ జిల్లా పాదయాత్రలో సంజయ్ మండిపడ్డారు. ప్రజలు ఎక్కడికక్కడ పాలకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
భారీ నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు
అఆలు రానోళ్లు.. సంతకాలు పెడుతున్నరు
ప్రైవేట్ స్కూళ్లలో అడ్డగోలు దోపిడీ..బీటెక్ కంటే ఎల్కేజీ ఫీజే ఎక్కువ