మహారాష్ట్ర నాగ్ పూర్ లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం, విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ తో పాటు గోల్వాల్కర్ కు నివాళులర్పించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఆ తర్వాత ఆయధ పూజ చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆయుధాలతో నిర్వహించిన పరేడ్ ఆకట్టుకుంది. భారతదేశ చరిత్రను, సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేసే కుట్ర జరుగుతోందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. స్వాధీనత నుంచి స్వతంత్రత వరకు ఆర్ఎస్ఎస్ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదన్నారు. దేశవిభజన విచారకరమైన చరిత్ర అని చెప్పారు. దేశ సమగ్రత, ఐక్యతను తిరిగి తీసుకురావడానికి కొత్త తరం కృషి చేయాలన్నారు మోహన్ భగవత్.
సంప్రదాయాలను నాశనం చేసే కుట్ర జరుగుతుంది
- దేశం
- October 15, 2021
లేటెస్ట్
- కాజీపేట రైల్వే డీజిల్ షెడ్కు అవార్డు
- కామారెడ్డి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
- కామారెడ్డి టౌన్లో పోలింగ్ శాతం పెంచాలి
- రూ. 53 లక్షల పట్టివేత
- ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలి : ఎస్.వెంకట్రావు
- ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
- బండి సంజయ్ ర్యాలీకి అనూహ్య స్పందన
- జేఈఈ అడ్వాన్స్కి 15 మంది ధర్మారం గురుకుల విద్యార్థులు
- కాంగ్రెస్ లో చేరికలు
- బీజేపీ, కాంగ్రెస్లవి అబద్ధపు హామీలు : సంజయ్ కుమార్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!