బీహార్​ అసెంబ్లీలో ‘ఉల్లి’ మంటలు..!

బీహార్​ అసెంబ్లీలో ‘ఉల్లి’ మంటలు..!

పెరుగుతున్న ఉల్లిగడ్డ ధరలపై బీహార్​ అసెంబ్లీ, కౌన్సిల్​ బుధవారం అట్టుడికిపోయాయి. ధరల్ని  తగ్గించడంలో నితీశ్​ సర్కార్​ ఫెయిల్​అయిందంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. ఆర్జేడీ, కాంగ్రెస్​ మెంబర్లు మెడలో ఉల్లిగడ్డల దండల్ని వేసుకుని ఇలా సభ బయట కూడా  నిరసనలు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం