కేసీఆర్ ఆరిపోయే దీపం 

కేసీఆర్ ఆరిపోయే దీపం 

కేసీఆర్ ఆరిపోయే దీపం అన్నారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. శుక్రవారం కరీంనగర్ లో మాట్లాడిన ఈటల.. కేసీఆర్ పని అయిపోయిందన్నారు. జీజీపి దూసుకుపోతుందని... కరీంనగర్ లో ఒక ఎమ్మెల్సీ స్థానం టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిపారు. రవీందర్ సింగ్ MLCగా గెలుస్తాడని .. కరీంనగర్ జిల్లా నుంచి చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. కరీంనగర్ లో TRS ఖాళీ అవుతుందని.. ఆదిలాబాద్ లో కూడా ZPTC రాజేశ్వర రెడ్డినీ పోటీలో పెట్టించానని తెలిపారు ఈటల రాజేందర్.