యోగా ద్వారా మ‌న‌దేశం ప్ర‌పంచానికి పాఠాలు నేర్పింది

యోగా ద్వారా మ‌న‌దేశం ప్ర‌పంచానికి పాఠాలు నేర్పింది

యోగ ద్వారా భారత దేశం ప్రపంచానికి పాఠాలు నేర్పిందన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజ‌య్. ఆదివారం అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న బీజేపీ లీడ‌ర్ వివేక్ వెంక‌ట‌స్వామితో క‌లిసి యోగాస‌నాలు వేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన బండ్ సంజ‌య్..భారతీయ సనాతన ధర్మం యావత్తు ప్రపంచానికి ఆదర్శమ‌న్నారు. ప్ర‌ధాని మోడీ స్ఫూర్తిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని చెప్పారు. యోగ సాధన ద్వారా దేన్నైనా సాధించవచ్చని తెలిపారు బండి సంజ‌య్.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి