హైదరాబాద్, వెలుగు : ధరణి పేరుతో ఆ నలుగురు కలెక్టర్లు పేదల భూము లను గుంజుకుంటున్నారని, వారు కేసీఆర్ కుటుంబానికి దోచిపెడుతున్నారని మంగళవారం సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. వారిపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆ నలుగురు కలెక్టర్లపై పక్కా ఆధారాలు తీసుకున్న సంజయ్ గురువారం లేదా శుక్రవారం ఢిల్లీలోని డిపార్ట్ మెంట్ఆఫ్ పర్సనల్ ట్రెయినింగ్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. బుధవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆయన.. డీవోపీటీ అధికారుల అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో సంజయ్ కి డీవోపీటీ నుంచి పిలుపు రాగానే వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు.
ధరణి పేరుతో ఆ నలుగురు కలెక్టర్లు పేదల భూములను గుంజుకుంటున్నారు: బండి సంజయ్
- హైదరాబాద్
- February 9, 2023
మరిన్ని వార్తలు
-
కార్పొరేషన్ ఏర్పాటుపై చొరవచూపిన వివేక్కు రుణపడి ఉంటాం : దుర్గం నరేశ్
-
వాకింగ్ కు వెళ్లిన మహిళ మెడలో చైన్ స్నాచింగ్
-
భర్తను కిడ్నాప్ చేసి చంపి.. పెట్రోల్ పోసి తగలబెట్టింది
-
సైబర్ దొంగల ముఠా దొరికింది
లేటెస్ట్
- కార్పొరేషన్ ఏర్పాటుపై చొరవచూపిన వివేక్కు రుణపడి ఉంటాం : దుర్గం నరేశ్
- వాకింగ్ కు వెళ్లిన మహిళ మెడలో చైన్ స్నాచింగ్
- భర్తను కిడ్నాప్ చేసి చంపి.. పెట్రోల్ పోసి తగలబెట్టింది
- సైబర్ దొంగల ముఠా దొరికింది
- కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం
- లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి
- రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క
- థర్డ్ ఫేజ్ పోలింగ్..ఓటేసిన ప్రధాని మోదీ
- ఫ్యామిలీ మ్యాన్ 3 షురూ
- బీజేపీ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎందుకు పెట్టట్లే : కడియం శ్రీహరి
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి