భైంసా, వెలుగు : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు అండగా ఉంటానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా భైంసా లోని దారాబ్జి ఫ్యాక్టరీ పక్కన మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ సెంటర్ ను ప్రారంభించారు. ముధోల్ నియోజకవర్గంలో నిరుద్యోగులకు అన్ని వసతులతో స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ రీడింగ్ రూమ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్ముందు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తానని హమీచ్చారు. సుభాష్ పటేల్, గాలి రవి కుమార్, రామకృష్ణ, పెరుగు నవీన్, నిరుద్యోగులు పాల్గొన్నారు.
నిరుద్యోగులకు అండగా ఉంటా.. : మోహన్ రావు పటేల్
- ఆదిలాబాద్
- April 10, 2024
లేటెస్ట్
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- Sobhita Dhulipala: చై అన్నారా.. చాయ్ అన్నారా.. శోభిత లేటెస్ట్ పోస్ట్ మీనింగ్ ఏంటో?
- Historic Nomination: దక్షిణ ఢిల్లీ నుంచి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్
- Vijay Devarakonda: అధికారిక ప్రకటన వచ్చేసింది.. పాన్ ఇండియా లెవల్లో విజయ్ భారీ సినిమా
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- కాంగ్రెస్ ప్రభుత్వంపై అరవింద్ సంచలన వ్యాఖ్యలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి
- ముంబైకి ఇంకా ప్లేఆఫ్ ఛాన్స్ ఉంది.. ఎలా అంటే?
- గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధిహామీ కూలీ..ఫీల్డ్లోనే మృతి
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు