ప్రధాని మోదీ పేదల పెన్నిది..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు

ప్రధాని మోదీ పేదల పెన్నిది..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు

ఉప్పల్, వెలుగు: దేశంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రధాని మోదీ పేదల పెన్నిదిగా పేరు తెచ్చుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​రావు అన్నారు. ఉప్పల్ సంజనా కాంప్లెక్స్ లో మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని శిల్పారెడ్డి ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన, డిటెక్షన్ హెల్త్​ క్యాంపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రామచందర్​రావు హాజరయ్యారు. 

ఎన్నారై లతో వర్చువల్ మీటింగ్​..

తార్నాక: అమెరికాలోని ప్రవాస భారతీయులతో బీజేపీ స్టేట్​ చీఫ్​ రామచందర్​రావు వర్చువల్ మీటింగ్​ నిర్వహించారు.