నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: అంబేద్కర్ జయంతి సందర్భంగా శనివారం మాల ఉద్యోగుల సంఘం, సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 70 మంది యువకులు రక్తదానం చేశారు. గర్భిణులు, చిన్నారులు, ఆపరేషన్లు చేయించుకొనే వారికి అవసరమైన రక్తం సమకూర్చేందుకు శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదాతలకు డీఎంహెచ్వో సుధాకర్ లాల్ ప్రశంసాపత్రాలు అందజేశారు. మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కూన గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి వెంకటపతి, ప్రభాకర్, కోటేశ్వర్, సామ రమేశ్, ఈశ్వర్, కృష్ణయ్య, సింగోటం, నరసింహ పాల్గొన్నారు.
70 మంది యువకుల రక్తదానం
- మహబూబ్ నగర్
- April 14, 2024
లేటెస్ట్
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- వచ్చేసిందమ్మ.. విక్టోరియా షి: ఇజ్రాయిల్ AI కాన్సులేట్ ప్రతినిధి
- కోవీషీల్డ్ ఎఫెక్ట్ : కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో తొలగింపు
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- Allu Arjun, David Warner: చాలా ఈజీ.. కలిసినప్పుడు నేర్పిస్తా.. డేవిడ్ వార్నర్కు అల్లు అర్జున్ మెసేజ్
- శ్రీశైలం డ్యామ్ ని పరిశీలించిన కేఆర్ఎంబి,ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం
- ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బతికే ఉన్నాడు : అమెరికా పోలీసులు
- T20 World Cup 2024: వరల్డ్ కప్ జట్టు ఇదేనా..? ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్ పాకిస్థాన్ స్క్వాడ్ ప్రకటన
- మే 10న చార్ ధామ్ యాత్ర ప్రారంభం... రోజుకు 16 వేల మందికి దర్శనం..
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నావ్.. 40 ఏళ్లేనా..?: రోహిత్ శర్మ
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో తగ్గుదల.. ఏంటి ఈ అనూహ్య మార్పు!
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు