నాగార్జునసాగర్: లాక్ డౌన్ ఎత్తివేయడంతో చాలా రోజుల తర్వాత సాగర్ జలాశయంలో లాంచిల ప్రయాణాలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా కరోనా నిబంధనలు పాటిస్తూ జాలీ ట్రిప్పులు నడుపుతున్న నేపధ్యంలో తాజాగా నాగార్జునకొండకు ఆంధ్రా అటవీ అధికారులు కూడా అనుమతిచ్చింది. దీంతో చాలా కాలం తర్వాత నాగార్జునకొండకు లాంచీల ప్రయాణాలు మళ్లీ యధావిధిగా జరగనున్నాయి. తెలంగాణ ఏర్పాటు జరిగినప్పటి నుంచి నాగార్జునకొండకు ఆంద్ర ప్రభుత్వం అనుమతివ్వలేదు. అయితే ఇటీవల అటవీశాఖ అధికారులు తెలంగాణ లాంచీలు నాగార్జునకొండకు వెళ్లేందుకు అనుమతిచ్చినట్లు టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ రావు వెల్లడించారు. నాగార్జునకొండపై పురావస్తుశాఖ మ్యూజియం తెరచుకుంటే లాంచీలు నాగార్జున కొండకు వెళ్లడానికి టికెట్ల ధరలు ఖరారు చేశారు. పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.120 వసూలు చేస్తారు.
నాగార్జునసాగర్ లో లాంచీ ప్రయాణాలు షురూ
- Telugu States
- June 23, 2021
లేటెస్ట్
- కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?
- కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్
- ఫోన్ట్యాపింగ్ కేసు : రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
- Tillu Square Box Office: ఐపీఎల్ నడుస్తున్న ఏంపర్లేదు..టిల్లూ స్క్వేర్కు రూ.100 కోట్లు పక్కా: ప్రొడ్యూసర్ నాగ వంశీ
- RCB vs KKR: బెంగళూరుతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కోల్కతా నైట్ రైడర్స్
- బీసీల తోకను కత్తిరిస్తామన్న బాబు తోకను కత్తిరించండి..ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్
- ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ
- RCB vs KKR: నా కలలో కూడా ఆర్సీబీ గెలవకూడదు.. కోహ్లీని గెలికిన గంభీర్
- బెంగళూరులో బాంబు పెట్టింది వీళ్లే.. పట్టిస్తే రూ.10 లక్షల బహుమతి
- పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా... ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?