
బెల్లంపల్లి, వెలుగు: పెండ్లిలో కరోనా రూల్స్బ్రేక్చేసినందుకు పెండ్లి కొడుకు తండ్రిపై కేసు నమోదు చేసిన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో జరిగింది. రంగపేటకి చెందిన శీలం బాపు కొడుకు పెండ్లి ఆదివారం గ్రామంలో జరిగింది. కాగా మండపం వద్ద జనం గుంపులుగా ఉండడంతో తాళ్లగురిజాల ఎస్సై సమ్మయ్య పరిశీలించి బాపుపై కేసు ఫైల్చేశారు.