గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ లో జిల్లా మలంకాలో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలింది. వంతెన కూలిన సమయంలో దానిపై నుంచి వెళుతున్న కార్లు ధ్వంసమయ్యాయి. అయితే ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కార్లలో ఉన్నవారంతా క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వంతన శిథిలావస్థకు చేరిందని చెబుతున్నారు.
గుజరాత్ లో కుప్పకూలిన బ్రిడ్జి
- దేశం
- October 7, 2019
లేటెస్ట్
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
- Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి బాహుబలి ప్రీక్వెల్..కానీ, ఆడియన్స్కి అదొక్కటే నిరాశ
- వేసవిలో ఫ్యాన్ గాలి మంచిదేనా? బీరు చలవేనా?
- Malayalam Longest Title: మలయాళ ఇండస్ట్రీలోనే అతి పెద్ద మూవీ టైటిల్..కుదించి సు..సు అంటూ పిలుస్తున్న ఆడియన్స్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు