ములుగు జిల్లా: మంగపేట మండలం, కమలాపురంలోని మూతపడ్డ బిల్ట్ కర్మాగారం తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపట్టారు ఆ ఫ్యాక్టరీ కార్మికులు. సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం కమలాపురం నుంచి పాదయాత్రగా హైదరాబాదులోని ప్రగతి భవన్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ..కర్మాగారం తిరిగి పునః ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, తమకు వేతనాలు లేక నానా అవస్థలు పడుతున్నామన్నారు. 73 నెలల నుండి జీతాలు, 64 నెలల నుండి పీఎఫ్ బకాయిలు పెండిగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి తమ సమస్యలను వివరించడానికే ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేపట్టామని కార్మికులు తెలిపారు.
కమలాపురం నుండి ప్రగతి భవన్ కు పాదయాత్ర
- తెలంగాణం
- September 11, 2021
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం