టీఆర్ఎస్ కు చెందిన మరో నేతకు కరోనా

టీఆర్ఎస్ కు చెందిన మరో నేతకు కరోనా

రాష్ట్రంలో కరోనా బారినపడుతున్న నాయకుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు కరోనా సోకినట్లు తెలిసింది. ఆయనతో పాటు ఆయన సతీమణి సరోజినీ దేవికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిద్దరు ప్రస్తుతం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో లక్ష్మీకాంతరావు కుమారుడు, హుస్నాబాద్ ఎమ్మెల్యే అయిన సతీష్ బాబు కూడా కరోనా బారినపడ్డారు. ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకొని కరోనా నుంచి బయట పడ్డారు.

For More News..

దగ్గుబాటి అభిరామ్ కు కారు ప్రమాదంతో సంబంధం లేదు

నిన్న ఒక్కరోజే దేశంలో 67 వేల కరోనా కేసులు నమోదు

కొత్త ట్యాక్స్ స్కీం ప్రారంభించిన ప్రధాని మోడీ