
కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్బీ కాలనీలో పేకాట స్థావరంపై ఆదివారం బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి, 9 మందిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారయ్యాడు. వీరి నుంచి రూ. 54 వేల నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, రెండు ధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ కోసం కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.