సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు : మోడీ ఫొటోను దహనం చేశారని సిరిసిల్ల టీఆర్ఎస్ లీడర్లపై కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసులు నమోదు చేశారు. జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, కేటీఆర్ బాబాయి కల్వకుంట్ల గోపాల్ రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యలతో సహా 14 మందిపై కేసులు నమోదు చేశారు. పెట్రోల్ రేట్ల పెంపును నిరసిస్తూ మార్చి 24న సిరిసిల్ల ఎల్లమ్మ టెంపుల్ వద్ద ధర్నా చేసి ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనిపై సిరిసిల్ల బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ అన్నల్దాస్ వేణు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో కోర్టులో ప్రైవేట్ కేసువేశారు. దీంతో కోర్టు ఆదేశాలతో పోలీసులు 14 మంది టీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారు.
మోడీ ఫొటోను దహనం చేశారని 14 మందిపై కేసులు నమోదు
- తెలంగాణం
- August 4, 2022
లేటెస్ట్
- CSK vs LSG: సెంచరీతో దుమ్ములేపిన స్టోయినీస్.. గెలిచే మ్యాచ్ లో ఓడిన చెన్నై
- పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్
- దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
- పవన్ కోసం మెగాస్టార్: పిఠాపురంలో పర్యటన..
- రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- CSK vs LSG: సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. లక్నో ముందు భారీ టార్గెట్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Regina Cassandra: బీచ్లో చెత్త ఏరిన బ్యూటీ రెజీనా..చీరందంలో క్లీన్ అండ్ గ్రీన్!
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- కవిత నిజాలు చెప్తలే