ఢిల్లీ : కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. జ్వరం, తల నొప్పి, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బంది, ఒంటి నొప్పులు, రుచి, వాసన కోల్పోవడం, విరోచనాలు, నీరసం తదితర లక్షణాలు కనిపిస్తే కోవిడ్ గా అనుమానించాలని సూచించింది. ఈ లక్షణాలు ఉన్న వారికి వెంటనే కరోనా టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది. కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా లక్షణాలు ఉన్నవారు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. కేసుల సంఖ్య పెరుగుతున్నందున టెస్టుల సంఖ్య పెంచాలని ఆదేశించిన కేంద్రం.. ఆర్టీ పీసీఆర్ పరీక్ష ఫలితాలు ఆలస్యమవుతున్నందున ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. ప్రజలకు అందుబాటులో ఉండేలా ర్యాపిడ్ టెస్ట్ బూత్ లు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రజలు స్వయంగా కరోనా టెస్టులు చేసుకునేలా సెల్ఫ్ టెస్ట్ లపై అవగాహన కల్పించాలని చెప్పింది.
కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
- దేశం
- January 1, 2022
లేటెస్ట్
- ఆపరేషన్ ఫెయిలై మహిళ మృతి
- హైదరాబాద్ వన్ డర్... ఒక్క రన్ తేడాతో రాజస్తాన్పై విక్టరీ
- సాధారణ కుటుంబాలు సాధించినవి అమోఘాలు
- కాంగ్రెస్కే మా మద్దతు..మాల ప్రజా సంఘాల
- కొల్లాపూర్ మామిడికి ఎంత కష్టం .. తోటలను నరికేస్తున్న రైతులు
- నేను మంత్రికి పైసలియ్యలేదని ప్రమాణం చేస్తున్నా : రోహిత్రావు
- రాహుల్ను ప్రధానిని చేసేందుకు పాక్ కష్టపడుతోంది : మోదీ
- పొగతో ఊపిరాడక మూగ రైతు మృతి
- బాబుల్ రెడ్డినగర్ లో భారీగా డ్రగ్స్ సీజ్
- ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు ఆదివాసీల హత్య
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...