రాష్ట్రాలకు కేంద్రం సూచన
అడ్డుకుంటే 1930కి కాల్చేయండి
న్యూఢిల్లీ: నిత్యావసర సరుకుల రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. దేశ ఎకానమీ గాడిలో పెట్టేందుకు, నిత్యావసర వస్తువుల సరఫరా నిరాటంకంగా సాగేందుకు ఇంటర్–స్టేట్హైవేల్లో ట్రక్కులు, గూడ్స్కారియర్లను అడ్డుకోవద్దని రాష్ట్రాలు, యూనియన్టెరిటరీలను హోమ్మినిస్ట్రీ కోరింది. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ట్రక్కు, గూడ్స్కారియర్ల ఆపరేటర్లు 1930 నెంబరుకు కాల్చేసి కంప్లైంట్ఇవ్వాలని హోం మినిస్ట్రీ జాయింట్సెక్రెటరీ పుణ్య సలీల శ్రీవాస్తవ చెప్పారు.