కరోనా సోకిన పేషంట్లు తీసుకోవాల్సిన ఆహారంపై కేంద్రం పలు సూచనలు చేసింది. తగిన స్థాయిలో విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందడానికి ఐదు రకాలు పండ్లు, కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలని చెప్పింది. కరోనా ఆందోళనను అదుపులో ఉంచుకోవడానికి 70 శాతం కొకొవా ఉన్న డార్క్ చాక్లెట్లు కొద్ది మొత్తంలో తీసుకోవాలని తెలిపింది. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రతి రోజూ ఒకసారి పసుపు పాలు తాగాలని సూచించింది. ప్రతిరోజూ తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలని చెప్పింది. ఆహారంలో ఆమ్చూర్ (మామిడి పొడి) ఉండేలా చూసుకోవాలి. రాగి, ఓట్స్ లాంటి తృణధాన్యాలు, ప్రొటీన్ ఎక్కువగా అందించే చికెన్, ఫిష్, గుడ్లు, పనీర్, సోయా, కాయగింజలు, బాదాం, వాల్నట్స్, ఆలివ్ ఆయిల్ తినాలి. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్వేవ్ విజృంభిస్తున్న ఈ సమయంలో హాస్పిటల్కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి కోలుకునే వారి సంఖ్యను పెంచడానికి మెరుగైన ఆహారమే మార్గమని ప్రభుత్వం అభిప్రాయపడింది. సరైన ఆహారం తీసుకుంటే 80 నుంచి 85 శాతం పేషెంట్లు ఇంట్లోనే కోలుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఇవి తింటే కరోనా నుంచి ఇంట్లోనే కోలుకోవచ్చు
- దేశం
- May 7, 2021
లేటెస్ట్
- మే6న తెలంగాణకు జస్టిస్ ఘోష్!
- బంజారాహిల్స్ లో ఆఫ్టర్ 9 పబ్బుపై పోలీసుల దాడులు..
- వైభవంగా భద్రేశ్వర రథోత్సవం
- పైన చింతపండు.. లోపల గంజాయి.. హనుమకొండ బస్టాండ్లో నలుగురు అరెస్ట్
- దొంగలు బీభత్సం.. బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరీ
- అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏడ్చేది..ఇప్పుడు పాక్ ఏడుస్తున్నది
- ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు
- మహిళలకు ఫ్రీగా బ్యుటీషియన్ కోర్సు
- తీన్మార్ మల్లన్నకే మా మద్దతు .. పీఆర్టీయూ తెలంగాణ ప్రకటన
- జొన్నల కొనుగోళ్ల పరిమితి పెంపు
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్