అంబర్ పేటలోని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అంబర్ పేట్ నియోజకవర్గం తులసి రామ్ నగర్, లంక బస్తీలలో పాద యాత్ర నిర్వహించారు కిషన్ రెడ్డి. పాద యాత్రకు మంగళ హారతులతో బస్తీవాసులు స్వాగతం పలికారు. తాను ఎప్పటికీ అంబర్ పేట్ బిడ్డనే అన్నారు కిషన్ రెడ్డి. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం నరేంద్ర మోడీ చర్యలు తీసుకుంటున్నారన్నారు.
మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి
- హైదరాబాద్
- June 10, 2019
లేటెస్ట్
- బీజేపీ గెలిస్తే .. దేశానికి, రాజ్యాంగానికి ప్రమాదం: కోదండరాం
- ఇవ్వాల తెలంగాణకి మోదీ .. నారాయణపేట, హైదరాబాద్ సభలకు అటెండ్
- కాళేశ్వరానికి రిపేర్లు చేద్దాం.. ఎంత ఖర్చవుతుందో లెక్కకట్టండి: సీఎం రేవంత్
- లష్కర్ లడాయి గెలిచేదెవరు?
- సింగరేణిని కేసీఆర్ అమ్ముకున్నడు : వంశీకృష్ణ
- బెంగళూరు రేస్లోనే .. 60 రన్స్ తేడాతో పంజాబ్పై గెలుపు
- నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో స్పీడ్ పెంచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు
- తెలంగాణలోనూ డ్యామ్ సేఫ్టీ చట్టం.?
- ఆగిన మోడల్ మార్కెట్ పనులు..రోడ్ల పైనే వెజ్, నాన్వెజ్ అమ్మకాలు
- మున్నేరు నదిలో .. ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్