చౌటుప్పల్, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున బహుజన మహిళకు అవకాశం ఇస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ అన్నారు. మంగళవారం చౌటుప్పల్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన ఉన్నట్టే రాష్ట్రంలో కూడా ఉందన్నారు. తమ పార్టీని గెలిపిస్తే కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య, ఫ్రీ వైద్యం అందజేస్తామన్నారు. విదేశీ కంపెనీలతో మాట్లాడి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానన్నారు. మునుగోడులో ప్రజలే నాయకున్ని ఎంపిక చేయాలన్నారు. 119 దేశాలతో సంబంధాలు ఉన్నాయని, వారితో మాట్లాడి నిధులు తేవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
బహుజన మహిళను నిలబెడతాం
- నల్గొండ
- August 10, 2022
లేటెస్ట్
- సామ్రాజ్యలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం
- బైక్ ఆపలేదని వాహనదారునిపై లాఠీ విసిరిన కానిస్టేబుల్
- పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బదులుగా నీళ్లు
- పీసీసీ రేసులో ఉన్నది ఎవరు.?
- కరీంనగర్ సిటీలో ఫుట్పాత్లపై పొంచి ఉన్నప్రమాదాలు
- పీసీసీ రేసులో ఎస్సీ కోటాలో ఇద్దరు.. బీసీ కోటాలో ముగ్గురు
- హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్ పై కారు బీభత్సం.. ట్రాఫిక్ జాం
- Sunny Leon: అందుకే సన్నీ లియోన్ బర్త్ డే వేడుకలు.. కారణం చెప్పిన కర్ణాటక కుర్రోళ్ళు
- గుండెపోటుతో చనిపోయి ఇద్దరికి చూపునిచ్చిన టీచర్
- త్వరలో స్థానిక ఎన్నికలు
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం