అక్టోబర్ 29న గచ్చిబౌలిలో చంద్రబాబుకు కృతజ్ఞత సభ

అక్టోబర్ 29న గచ్చిబౌలిలో చంద్రబాబుకు కృతజ్ఞత సభ

ఖైరతాబాద్, వెలుగు : హైటెక్​సిటీలో సైబర్​టవర్ నిర్మించి 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబుకు కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్టు ఐటీ ఉద్యోగులు తెలిపారు. ఆయనపై అభిమానంతో సభను ఏర్పాటు చేస్తున్నట్టు  ప్రకటించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఐటీ ఉద్యోగులు జయచంద్ర, శశిధర్​ పాల్గొన్నారు.