న్యూఢిల్లీ, వెలుగు: కేరళకు చెందిన ఐదో తరగతి విద్యార్థిని లిడ్వినా జోసెఫ్ రాసిన లేఖకు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మంగళవారం రిప్లై ఇచ్చారు. ఆ చిన్నారి రాసిన లేఖను, గీసిన చిత్రాన్ని చీఫ్ జస్టిస్ ఆఫీస్ మీడియాకు విడుదల చేసింది. విద్యార్థినికి రాసిన రిప్లైలో ‘నువ్వు రాసిన అందమైన లేఖ, జడ్జిల పనితీరుపై హృదయానికి హత్తుకునేలా గీసిన డ్రాయింగ్ అందుకున్నాను. దేశంలో జరుగుతున్న పరిణామాలను నువ్వు గమనిస్తున్న తీరు, ప్రజల బాగోగులపై నీ తపన నన్ను చాలా ఆకట్టుకుంది. దేశ నిర్మాణంలో నువ్వు మంచి పౌరురాలిగా ఎదుగుతావు’’ అని జస్టిస్ ఎన్వీ రమణ అభినందించారు. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఎంతో మంది ప్రాణాలు కాపాడిందంటూ లిడ్వినా.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి కిందటి నెలలో లేఖ రాసింది.
నీ లేఖ.. హృదయాన్ని తాకింది
- దేశం
- June 9, 2021
లేటెస్ట్
- మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు
- మందుకొట్టిన గడ్డి తిని 80 గొర్రెలు మృతి
- ఇండియాలో ఏసర్ప్యూర్ ప్రొడక్ట్లు
- బీసీల వాటా ఇవ్వకుంటే ఊరుకోం: ఆర్. కృష్ణయ్య
- రూ. 1,800 పెరిగిన వెండి ధర
- ఏఐ టెక్నాలజీతో ఎల్జీ టీవీలు
- దత్తత ఇచ్చాక మళ్లీ తీసుకెళ్లడం సరికాదు: హైకోర్టు
- అర్హత లేకున్నా.. ట్రీట్మెంట్ చేస్తున్నరు
- జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు పాలన సాగట్లే
- నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్