రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు కొనసాగుతుందన్నారు సీఎం కేసీఆర్. దళితబంధు ఆన్ గోయింగ్ స్కీమ్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ కిరికిరి పెట్టినంత మాత్రానా ఆగబోదన్నారు. ఎన్నికల కమిషన్ ఎన్ని రోజులు ఆపుతుందన్నారు.ఈసీ తన పరిధిని అతిక్రమించిందన్నారు. దానిపై చిన్నబుచ్చుకునే అవసరం లేదన్నారు. దళితబంధు అర్హులు ఆందోళన చెందవద్దన్నారు. నవంబర్ 4 నుంచి తానే వెళ్లి ప్రతీ కుటుంబానికి దర్జాగా దళితబంధు అమలు చేస్తానన్నారు.
మరిన్ని వార్తల కోసం