ఇయ్యాల (నవంబర్ 21న) జేఎన్టీయూ జూబ్లీ సెలబ్రేషన్స్..హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి

ఇయ్యాల (నవంబర్ 21న) జేఎన్టీయూ జూబ్లీ సెలబ్రేషన్స్..హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి

కూకట్​పల్లి, వెలుగు: హైదరాబాద్ జేఎన్టీయూ జూబ్లీ సెలబ్రేషన్స్​ను శుక్రవారం ఘనంగా నిర్వహించడం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జూబ్లీ ఉత్సవాలను సీఎం రేవంత్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్​ప్రొఫెసర్​ టి. కిషన్​కుమార్​రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు వర్సిటీ ప్రాంగణంలోని జేఎన్ టీయూ​ఆడిటోరియంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.