ఏపీలో ప్రతిపక్ష టీడీపీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని విమర్శించారు. ప్రతిపక్షం ఎలా తయారైందో ప్రజలు చూస్తున్నారని తెలిపారు. బూతులు తిడుతూ ప్రతిపక్ష నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నా ఇలాంటి బూతులు ఎప్పుడూ మాట్లాడలేదన్నారు జగన్. టీడీపీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అమరావతి క్యాంప్ ఆఫీస్ లో జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా లబ్ధి దారుల వడ్డీ సొమ్మును బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు సీఎం. అంతకుముందు వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు నివాళులర్పించారు జగన్.
మేము ప్రతిపక్షంలో ఉన్నా.. ఇలాంటి బూతులు తిట్టలే
- ఆంధ్రప్రదేశ్
- October 20, 2021
లేటెస్ట్
- కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీకి సీట్లు అమ్ముకున్నడు : సీఎం రేవంత్ రెడ్డి
- పవన్ పెళ్లిళ్లపై మళ్ళీ కామెంట్ చేసిన జగన్...
- Summer Allert: మండుతున్న ఎండలు... ఈ చిట్కాలు కంపల్సరీ..
- ముగిసిన లోక్సభ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ ..5 గంటల వరకు 60 శాతం ఓటింగ్
- MAD Square Official: టిల్లు స్క్వేర్లా మ్యాడ్ స్క్వేర్..పిచ్చేక్కించే అప్డేట్ ఇచ్చిన మ్యాడ్ మేకర్స్
- చంద్రబాబుకు ఓటేస్తే కత్తిరింపులు మొదలు.. సీఎం జగన్
- V6 DIGITAL 19.04.2024 EVENING EDITION
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర
- అవమానమే కానిస్టేబుల్ ను సివిల్స్ ర్యాంకర్ చేసింది...
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- IND vs PAK: పాకిస్థాన్తో టెస్ట్ సిరీస్.. ఆడటానికి సిద్ధమన్న రోహిత్ శర్మ
- వచ్చే వారమే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు.. ఈ తేదీల్లో రావొచ్చు!