అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రూ. 15కోట్ల 81లక్షల 41వేల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 16 నుంచి 21తేదీ వరకు కురిసిన అకాల వర్షాలతో.. పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దఎత్తున నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 10 జిల్లాల్లో వర్షాలతో అన్నదాతలు నష్టపోయారు. మరోవైపు రైతు భరోసా నిధులు విడుదల చేసింది వ్యవసాయశాఖ. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు వారికి నిధులు విడుదల చేసిన సర్కార్.. సోమవారం ఐదు ఎకరాలు పై బడిన రైతులకు ఫండ్స్ రిలీజ్ చేసింది. రైతు భరోసా కోసం రూ. 2 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది రేవంత్ సర్కార్.
పంటనష్ట పరిహారం .. రూ.15కోట్లు రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్
- హైదరాబాద్
- May 6, 2024
లేటెస్ట్
- భూ వివాదంపై మే 20న సీఎంను కలుస్తా: మల్లారెడ్డి
- డీప్ ఫేక్ డిటెక్టర్.. DALL–E గురించి తెలుసుకోవాల్సిందే..!
- జూన్ 5 నాటికి స్కూల్ యూనిఫామ్స్ అందించాలి : కలెక్టర్ ఎస్. వెంకట్రావు
- ములకలపల్లి మండలంలో..అంబులెన్స్లో డెలివరీ
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా కొండగట్టుకు..
- ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : న్యాయమూర్తి లక్ష్మీ శారద
- కాలేజీ సమస్యలపై స్పీకర్ కు వినతి
- చాట్జీపీటీకి పోటీగా.. X ఏఐ చాట్బాట్ గ్రోక్ ఏఐ
- ఇండియాలో 2011 కులగణనలో అన్ని తప్పులే.?
- గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు