అహ్మదాబాద్: పరువునష్టం కేసుల్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. హోం మంత్రి అమిత్ షాను హంతకుడిగా ఆరోపించిన కేసులో ఆయన శుక్రవారం అహ్మదాబాద్ కోర్టుకు హాజరయ్యారు. దీంతోపాటు అహ్మదాబాద్ జిల్లా కోఆపరేటివ్(ఏడీసీ) బ్యాంక్ దాఖలు చేసిన కేసులోనూ రాహుల్ విచారణ ఎదుర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో అమిత్ షా చైర్మన్గా ఉన్న ఏడీసీ బ్యాంకు కేంద్రంగా అక్రమాలు జరిగాయంటూ రాహుల్ చేసిన ఆరోపణలపై బ్యాంకు అధికారులు పరువునష్టం దావా వేశారు. ఈ రెండు కేసుల్లో రాహుల్కు బెయిల్ లభించింది. విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్ను డిసెంబర్ 7న విచారిస్తామని కోర్టు తెలిపింది. ప్రధాని మోడీపై అనుచిత కామెంట్లు చేసిన మరో కేసులో కాంగ్రెస్ ఎంపీ గురువారం సూరత్ కోర్టుకు వెళ్లారు. మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ మూడు రోజులు మాత్రమే ప్రచారంలో పాల్గొంటారు.
కోర్టుల చుట్టూ తిరుగుతున్న రాహుల్
- దేశం
- October 12, 2019
లేటెస్ట్
- కాంగ్రెస్ లో చేరిన అజ్మీరా ఆత్మారాం నాయక్
- కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. వ్యతిరేకంగా నినాదాలు
- దేశం సురక్షితంగా ఉండాలంటే మళ్లీ మోదీ రావాలె : తమిళిసై సౌందరరాజన్
- వచ్చి ఉద్యోగంలో చేరండి..ఉద్యోగులకు ఎయిర్ ఇండియా పిలుపు
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్
- PBKS vs RCB: చితక్కొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. పంజాబ్ టార్గెట్ 242
- కూటమికి చెక్ చెప్పేలా జగన్ ప్లాన్.. ప్రచార షెడ్యూల్లో మార్పు..
- OMG : ఆ అడవి మొత్తం శవాలే.. గుట్టలుగా పడి ఉంటాయి.
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- మాయావతి నిర్ణయంపై స్పందించిన మేనల్లుడు ఆకాశ్
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్
- రూ.20 వేలకు మించి క్యాష్ లోన్ ఇవ్వొద్దు
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!