కరీంనగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్కు మణిహారంలా రూ.183 కోట్లతో చేపట్టిన కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావస్తోందని, కమాన్ నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు మరో 40 కోట్లతో సెంట్రల్ లైటింగ్తో కూడిన రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని గంగుల తెలిపారు. కేబుల్ బ్రిడ్జి వద్ద 6 కోట్లతో డైనమిక్ లైట్లు ఏర్పాటు చేస్తామని, ఇలాంటి లైటింగ్ ఇండియాలోనే ఇక్కడ తొలిసారి ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. రైతులకు సర్వీస్ రోడ్డు, ఇతర సదుపాయాలకు 7 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. మరో మూడు నెలల్లోనే కేబుల్ బ్రిడ్జి పూర్తి స్థాయిలో సిద్ధం అవుతుందని చెప్పారు. కరీంనగర్ నుంచి సిరిసిల్లకు వెళ్లే నాలుగు లైన్ల రోడ్డు కూడా అద్భుతంగా తయారవుతోందన్నారు గంగుల. కరీంనగర్ అభివృద్ధికి రూ.350 కోట్ల నిధులు కేటాయించగా.. ఇప్పటికే 100 కోట్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు. కాగా, వరదల వల్ల డ్యామేజ్ అయిన చెక్ డ్యామ్లను డిజైన్ మార్చి మళ్లీ నిర్మిస్తామని చెప్పారు.
కేబుల్ బ్రిడ్జి వద్ద రూ.6 కోట్లతో డైనమిక్ లైటింగ్
- తెలంగాణం
- December 26, 2021
లేటెస్ట్
- ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
- అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
- కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి
- PBKS vs CSK: వికెట్ల వేటలో పంజాబ్ సక్సెస్.. ఢీలా పడిన చెన్నై బ్యాటర్లు
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా
- రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లదు.. నా వీడియో ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్