రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్ ఎగ్జామ్స్ పై కరోనా ఎఫెక్ట్ కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్టూడెంట్స్ ప్రత్యేక జాగ్రతలు తీసుకోవాలని తెలిపింది. పరీక్షా కేంద్రాల్లోకి మాస్కులు పెట్టుకొని వెళ్లవచ్చని చెప్పింది. అంతే కాదు ఎగ్జామ్ కంటే ముందు… తర్వాత టేబుల్స్ క్లీన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎగ్జామ్ సెంటర్ దగ్గర ప్రత్యేక శానిటేషన్ ఏర్పాట్లు చేయాలని చెప్పింది.
ఇంటర్ ఎగ్జామ్స్ పై కరోనా ఎఫెక్ట్
- తెలంగాణం
- March 5, 2020
లేటెస్ట్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
- మే 18న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Good Health: జ్వరం వచ్చినప్పుడు ఆయుర్వేద చిట్కాలు ఇవే...
- కొత్త వైరస్ : దేశంలో పసుపు జ్వరం.. లక్షణాలు ఏంటీ.. జాగ్రత్తలు ఎలా..!
- RCB: భారీ వర్ష సూచన.. బెంగుళూరును భయపెడుతున్న వరుణుడు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
Most Read News
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- టూర్లకు పోతున్న లీడర్లు
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు