విదేశాలకు వెళ్లే వారికి కరోనా వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఒలింపిక్స్ ప్లేయర్స్, విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారు తమ పాస్పోర్టుతో పాటు కరోనా టీకా సర్టిఫికెట్లు తప్పనిసరిగా లింక్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇతర సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అంతేకాదు వీరిలో ఇప్పటికే ఫస్ట్ డోసు తీసుకున్నవారు 28 రోజుల తర్వాత కొవిషీల్డ్ రెండో డోసు తీసుకునేందుకు అనుమతించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆదేశించింది.
పాస్ పోర్టుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ లింక్ తప్పనిసరి
- దేశం
- June 8, 2021
లేటెస్ట్
- మే 8లోగా పోలింగ్ స్లిప్పులు అందించాలి
- 13 మంది రాజన్న ఆలయ.. ఉద్యోగులపై కొరడా
- ఉపాధి కూలీలకు 150 రోజులు పని కల్పిస్తం : వంశీచంద్రెడ్డి
- జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంపులు షురూ
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన లీడర్లు
- భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- కాజీపేట రైల్వే డీజిల్ షెడ్కు అవార్డు
- కామారెడ్డి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
- కామారెడ్డి టౌన్లో పోలింగ్ శాతం పెంచాలి
- రూ. 53 లక్షల పట్టివేత
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!