నయీం పోయినా.. అనుచరుల దందాలు ఆగలేదు : CPI నారాయణ

నయీం పోయినా.. అనుచరుల దందాలు ఆగలేదు : CPI నారాయణ

గ్యాంగ్ స్టర్ నయీం వ్యవహారంలో అసలు వారిని వదిలేసి.. కిందిస్థాయి వారిపై చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నయీం చనిపోయినా.. అతని అనుచరులు దందాలు చేస్తూనే ఉన్నారన్నారు. ఐపీఎస్ లు, రాజకీయ నాయకుల అండదండలతోనే నయీం అనుచరులు రెచ్చిపోతున్నారని చెప్పారు నారాయణ. సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు నారాయణ.