క్రైమ్

స్పెషల్ సీబీఐ కోర్టులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబును హాజరుపర్చిన ఈడీ 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈడీ అధికారులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అలజడి రేపిన ఈ స్కామ్ లో మర

Read More

ఉత్తరప్రదేశ్ లో సినిమా స్టైల్లో దోపిడీ

లక్నో : సినిమా తరహాలో దోపిడీ ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బులంద్‌షహర్‌లోని ఓ నగల దుకాణంలోకి వెళ్లిన ఇద్దరు దుండగులు షాపు యజమానిపై రెండ

Read More

ఉత్తరప్రదేశ్ లో మహిళలపై పోలీసుల లాఠీచార్జ్

లక్నో : అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మహిళలపై ఉత్తరప్రదేశ్ లో పోలీసులు విచక్షణ రహితంగా దాడిచేశారు. పైపులు, లాఠీలు,

Read More

డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ అరెస్ట్.. తెలంగాణలో 600 మంది కస్టమర్లు : సీపీ

డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ ని గోవాలో అరెస్ట్  చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. డ్రగ్స్ పై హైదరాబాద్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నా

Read More

మేడ్చల్ జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురు మృతి

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం చెరువులో ఈతకు వెళ్లిన ఆరుగురు చనిపోయారు. ఇందులో ఐదుగురు చిన్నా

Read More

బోయినపల్లి అభిషేక్‌‌రావుకు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ

బెయిలిస్తే సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు అభిషేక్‌‌రావు బెయిల్ పిటిషన్‌‌పై స్పెషల్‌‌ కోర్టులో సీబీఐ న్యూఢిల్లీ, వెలు

Read More

కేబుల్ బ్రిడ్జి ప్రమాదం: ఇంకా బురదలోనే మరిన్ని మృతదేహాలు

మోర్బి బ్రిడ్జి ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి కొనసాగుతున్న సహాయక చర్యలు 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు మోర్బి/న్య

Read More

కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి.. 60 మంది మృతి

గుజరాత్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ సాయంత్రం మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో దాదాపు 60 మంది మృతిచెందిన

Read More

పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా బంగారం పట్టివేత 

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ దగ్గర భారీగా బంగారాన్ని  పోలీసులు  పట్టుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కారులో ప

Read More

కస్టడీలోకి డీఏవీ స్కూల్  నిందితులు

హైదరాబాద్: బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్  స్కూల్ ఘటన కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న డ్రైవర్ రజి

Read More

రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన దొంగల ముఠా

రంగారెడ్డి జిల్లా :  రాజేంద్రనగర్ లో దొంగల ముఠా రెచ్చిపోయింది. ఉప్పర్ పల్లి ప్రకాష్ నగర్ కాలనీలో అనంత కుమార్ అనే వ్యాపారవేత్త ఇంట్లో రాత్రి చోరీ

Read More

బావిలో పడ్డ కారు...రెండు కుటుంబాల్లో తీరని విషాదం  

నలుగురు మృతి.. ప్రాణాలకు తెగించి ఇద్దరిని కాపాడిన టెన్త్ పిల్లలు  మృతుల్లో భార్యాభర్తలు, తల్లీ కొడుకులు .. రెండు కుటుంబాల్లో తీరని విషాదం  

Read More

జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

హైదరాబాద్: జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్టీజెన్ శివ చందర్ రెడ్డి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద 5 వేల రూ

Read More