క్రైమ్
ఉగ్రవాదులను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
హైదరాబాద్: నగరంలో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన ముగ్గురు టెర్రరిస్టులను పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకు ముందు వైద్య పర
Read Moreభవనం కూలిన ఘటనలో కార్మికుడు మృతి
హర్యానాలో విషాదం జరిగింది. గురుగ్రామ్లోని ఉద్యోగ్ విహార్ ఫేజ్ Iలోని ఒక భవనం కుప్పకూలింది. శిథిలావస్థకు చేరిన మూడు అంతస్థుల బిల్డింగ్ ను కూల్చివే
Read Moreభర్త మృతి.. ఆస్పత్రి ఎదుట భార్య ఆందోళన
హైదరాబాద్ మెహదీపట్నం ప్రీమియర్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన జై కిషన్ అనే వ్యక్తి చికిత్సపొందుతూ మృతి చెందాడు. 15 రోజులప
Read Moreసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దసరా పండుగ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పెద్ద సంఖ్యలో
Read Moreహైదరాబాద్ లో అర్ధరాత్రి పలుచోట్ల పోలీసుల దాడులు
హైదరాబాద్ : హైదరాబాద్ లో అర్ధరాత్రి పలుచోట్ల పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్ఐబీ, కౌంటర్ ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్స్ చేశారు. ముస
Read Moreయువతిని వేధిస్తున్న యువకుడి అరెస్ట్
మేడ్చల్ : స్నేహం ముసుగులో యువతికి దగ్గరైన యువకుడు ఆ తర్వాత దుర్బుద్ధి బయటపెట్టుకున్నాడు. ఇన్స్టా గ్రాంలో వేధింపులకు దిగాడు. యువతి ఫోటోలు మార్ఫిం
Read Moreబస్సు ఎక్కే హడావుడిలో రివాల్వార్ మర్చిపోయిండు
సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో టాయిలెట్ కు వెళ్లిన సమయంలో సైనికుడు సికిందర్ అలీ రివాల్వర్ మర్చిపోయాడు. స్వగ్రామం సిర్గాపూర్ వెళ్లేంద
Read Moreడబూల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం.. నలుగురు అరెస్ట్
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ లోని దివిటిపల్లిలో ఈ ఘటన
Read Moreవిద్యార్థులు, అడ్డా కూలీలే లక్ష్యంగా హెరాయిన్ విక్రయం
హైదరాబాద్ : కొండాపూర్ లో హెరాయిన్ ను అక్రమంగా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి లక్ష రూపాయలు విలువ చేసే
Read Moreజూబ్లీహిల్స్ మైనర్ కేసులో జువైనల్ బోర్డు కీలక తీర్పు
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అఘాయిత్యం కేసులో జువైనల్ జస్టిస్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు మైనర్లల
Read Moreవెంట వెళ్లిన వారే చంపి ఉంటారని అనుమానం
కోనరావుపేట,వెలుగు: బతుకుదెరువు కోసం మలేషియా వెళ్లిన ఓ యువకుడు అక్కడ హత్యకు గురయ్యాడు. ఈ విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఆ యువకు
Read Moreకేబుల్ బ్రిడ్జి వద్ద దారుణం
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద దారుణం జరిగింది. బ్రిడ్జిపై నుంచి ఓ యువతి దుర్గం చెరువులోకి దూకింది. ఇది గమనించిన
Read Moreగతేడాది అత్యధికంగా 664 మందిపై పీడీ యాక్ట్
ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై ప్రయోగించిన తరువాత.. దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరు
Read More











