క్రైమ్

అమ్మాయి ఫేక్ ప్రొఫైల్ తో లక్షలు వసూలు

జ్యోతినగర్, వెలుగు : తెలుగు మ్యాట్రిమోనిలో ఓ అమ్మాయి ఫొటో, ఫేక్ ప్రొఫైల్ ​పెట్టి పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ శాంతినగర్ కు చెందిన ఒకరి దగ్గర లక్షలు

Read More

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో సుశాంత్‌ రూమ్‌మేట్‌ సిద్దార్థ్‌కు బెయిల్‌ 

బాలీవుడ్‌ డ్రగ్‌ కేసులో అరెస్టయిన సిద్దార్థ్‌ పితానీకి ఊరట లభించింది. దివంగత నటుడు సుశాంత్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత డ్రగ్

Read More

లంచం తీసుకుంటూ దొరికిపోయిన రైల్వే ఉద్యోగి

సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే ఇంజనీరింగ్ అధికారి సురేష్ కుమార్పై సీబీఐ దాడులు చేసింది. గురువారం వేకువజామున నాచారంలోని కాంక్రీట్ ప్లాజా అ

Read More

మేకప్ కిట్లో బంగారం దాచి తెచ్చాడు

అరబ్ దేశాల నుంచి భారత్ కు అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చేందుకు కొత్త కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు.  తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్ కు విమానంలో వ

Read More

ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం

   ఉద్యోగాల పేరుతో మోసం     ఢిల్లీ, యూపీ కేంద్రంగా సైబర్ నేరగాళ్ల ఫేక్ కాల్ సెంటర్లు     ఆన్‌&zwnj

Read More

డీజీపీ మహేందర్ రెడ్డినీ వదలని సైబర్ కేటుగాళ్లు

సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. అయితే ఈ సారి మరో అడుగు ముందుకేశారు. సామాన్య ప్రజలు, పోలీసు సిబ్బంది, ఉద్యోగులు ఇలా చాలామందికి వాట్సాప్ లో టోకరా

Read More

కారు ఢీకొని బాలిక మృతి

హైదరాబాద్ లోని సనత్ నగర్ పీఎస్ పరిధిలో దారుణం  చోటుచేసుకుంది. యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేసి,  జింకలవాడ బస్తీలో రెండేళ్ల చిన్నారిపైకి కారు ఎక

Read More

రంగారెడ్డి జిల్లాలో గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి

రంగారెడ్డి జిల్లా మణికొండ మునిసిపల్ పరిధిలో విషాదం నెలకొంది. పుప్పాల్ గూడలో సెల్లార్ కోసం తీసిన గుంతలో గోడ మట్టి కూలి ముగ్గురు కార్మికులు మృతిచెందారు.

Read More

బ‌రాత్‌లో కాల్పులు జ‌రిపిన పెళ్లికుమారుడు.. స్నేహితుడు మృతి

ల‌క్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు జరిపిన కాల్పుల్లో అతని స్నేహితుడు ప్రాణం కోల్పోయాడు. ఈ విషాదక

Read More

మద్యం దుకాణం పైకప్పు రేకులు కట్ చేసి చోరీ

సీసీ కెమెరాలో రికార్డయిన వైన్ షాపు చోరీ ఖమ్మం జిల్లా:  మధిరలో ఓ వైన్స్ షాప్ లో దొంగతనం జరిగింది. రాత్రి ఓ దొంగ వైన్ షాప్ పైకి ఎక్కి రేకుల

Read More

పదేండ్లలో 5 వేల కోట్లు లూటీ

ఇంటర్నెట్‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌ లక్ష్యంగా కోట్లు కొల్లగొట్టిన సైబర్​ నేరగాళ్లు ఆర్టీఐ దరఖాస్తులో వెల్లడించిన

Read More

చిట్టీ పాట డబ్బులు చెల్లించలేక..

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి దొడ్డి శంకర్(58) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈయన గత 10 సంవత్సరాలుగా చిట్ ఫండ్ వ్య

Read More

ఇద్దరు పిల్లలతో రైలు పట్టాలు దాటుతుండగా..

నల్లగొండ/గుంటూరు జిల్లా : నల్లగొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీకి చెందిన రమ్యతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు రైలు ఢీకొని మృతి చెందారు. గుంటూరు జిల్లా నడికుడ

Read More