క్రైమ్
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత
బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కానీ కొందరు కంత్రీగాళ్లు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో కన
Read Moreఫోర్జరీ డాక్యుమెంట్లతో బెయిల్ ఇప్పిస్తున్రు
హుజూర్ నగర్, వెలుగు: నకిలీ పత్రాలతో జమానత్ లు ఇచ్చి తెలంగాణ, ఏపీలోని పలు కోర్టులను మోసం చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను, జమానత్ఇచ్చిన 24 మందిని హుజూర్
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొదటి రోజు ముగిసిన నిందితుల కస్టడీ
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొదటి రోజు ముగ్గురు నిందితుల కస్టడీ ముగిసింది. ఇవాళ పోలీసులు దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. ముగ్గురు
Read Moreస్పెషల్ సీబీఐ కోర్టులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబును హాజరుపర్చిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈడీ అధికారులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అలజడి రేపిన ఈ స్కామ్ లో మర
Read Moreఉత్తరప్రదేశ్ లో సినిమా స్టైల్లో దోపిడీ
లక్నో : సినిమా తరహాలో దోపిడీ ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బులంద్షహర్లోని ఓ నగల దుకాణంలోకి వెళ్లిన ఇద్దరు దుండగులు షాపు యజమానిపై రెండ
Read Moreఉత్తరప్రదేశ్ లో మహిళలపై పోలీసుల లాఠీచార్జ్
లక్నో : అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మహిళలపై ఉత్తరప్రదేశ్ లో పోలీసులు విచక్షణ రహితంగా దాడిచేశారు. పైపులు, లాఠీలు,
Read Moreడ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ అరెస్ట్.. తెలంగాణలో 600 మంది కస్టమర్లు : సీపీ
డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ ని గోవాలో అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. డ్రగ్స్ పై హైదరాబాద్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నా
Read Moreమేడ్చల్ జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురు మృతి
మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం చెరువులో ఈతకు వెళ్లిన ఆరుగురు చనిపోయారు. ఇందులో ఐదుగురు చిన్నా
Read Moreబోయినపల్లి అభిషేక్రావుకు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ
బెయిలిస్తే సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు అభిషేక్రావు బెయిల్ పిటిషన్పై స్పెషల్ కోర్టులో సీబీఐ న్యూఢిల్లీ, వెలు
Read Moreకేబుల్ బ్రిడ్జి ప్రమాదం: ఇంకా బురదలోనే మరిన్ని మృతదేహాలు
మోర్బి బ్రిడ్జి ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి కొనసాగుతున్న సహాయక చర్యలు 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు మోర్బి/న్య
Read Moreకుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి.. 60 మంది మృతి
గుజరాత్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ సాయంత్రం మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో దాదాపు 60 మంది మృతిచెందిన
Read Moreపంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా బంగారం పట్టివేత
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ దగ్గర భారీగా బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కారులో ప
Read Moreకస్టడీలోకి డీఏవీ స్కూల్ నిందితులు
హైదరాబాద్: బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటన కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న డ్రైవర్ రజి
Read More












