జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో దళిత బందు రగడ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బందును అర్హులకు కాకుండా, అనర్హులైన బిఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తున్నారని ధర్మపురిలో దళితులు మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ధర్మపురి మండలంలోని దోనూర్, వెల్గటూర్ మండలంలోని జగదేవ్ పెట్, ఎండపల్లి మండల కేంద్రంల్లో దళితులు నిరసన తెలుపుతున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాలను ముట్టడించి.. అనర్హులకు ఎలా దళిత బంధు కేటాయించారని సర్పంచ్ లను నిలదీస్తున్నారు. దళిత బంధు ఇచ్చిన వారినే ఓట్లు అడగాలని దళితులు మండిపడుతున్నారు.
జగిత్యాలలో దళిత బంధు రగడ పంచాయతీల ముట్టడి
- కరీంనగర్
- October 12, 2023
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ