రాష్ట్రంలో SI, కానిస్టేబుల్ రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు SI, ఏప్రిల్ 28న కానిస్టేబుల్ రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ విషయాన్ని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. రాష్ట్రంలో SI, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఫిజికల్ టెస్టులు ఇప్పటికే కొనసాగుతుండగా…ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ఆయా తేదీల్లో రాత పరీక్షలకు హాజరు కానున్నారు.
ఎస్సై,కానిస్టేబుల్ రాత పరీక్షల తేదీలు ఖరారు
- తెలంగాణం
- March 12, 2019
లేటెస్ట్
- జగన్ ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారు... షర్మిల నవసందేహాలు...
- MS Dhoni: 2011 ప్రపంచ కప్ ట్రోఫీని అందుకే తాకాను: ఎంఎస్ ధోని
- రోహిత్ వేముల ఎస్సీ కాదు..కేసు మూసేస్తున్నాం: హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్
- Good Health: స్కై ఫ్రూట్... పోషకాల గని.. షుగర్ లెవల్స్ కంట్రోల్
- వీడికేం పోయేకాలం : పెళ్లాన్ని కొట్టి కొట్టి చంపిన మాజీ మంత్రి
- T20 World Cup 2024: ఇండియా vs పాక్ మ్యాచ్.. న్యూయార్క్లో భారీగా పెరిగిన హోటల్ రూమ్ ధరలు
- Kannappa: కన్నప్ప అక్షయ్ కుమార్ షూట్ కంప్లీట్..మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- పోలింగ్ శాతం తగ్గుతుందా?..ఆ నాలుగు సెగ్మెంట్లపైనే అందరి దృష్టి
- కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు పెంచుకుని రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు.. : వివేక్ వెంకటస్వామి
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్