ఎస్సై,కానిస్టేబుల్ రాత పరీక్షల తేదీలు ఖరారు

ఎస్సై,కానిస్టేబుల్ రాత పరీక్షల తేదీలు ఖరారు

రాష్ట్రంలో  SI, కానిస్టేబుల్ రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు SI, ఏప్రిల్ 28న కానిస్టేబుల్ రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ విషయాన్ని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. రాష్ట్రంలో SI, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఫిజికల్ టెస్టులు ఇప్పటికే కొనసాగుతుండగా…ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ఆయా తేదీల్లో రాత పరీక్షలకు హాజరు కానున్నారు.