న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు పదిహేనో రోజు కూడా ప్రతిపక్షాల నిరసనలతోనే మొదలయ్యాయి. శుక్రవారం లోక్సభ, రాజ్య సభ మొదలైన గంటలోపే వాయిదా పడ్డాయి. ఉభయసభల్లో ప్రతిపక్షాల సభ్యులు ధరల పెరుగుదల, ఈడీ దాడుల వంటి అంశాలపై నిరసనలు తెలిపారు. తిరిగి సమావేశమయ్యాక రాజ్యసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నికల తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం ఆరోగ్య హక్కు బిల్లు, 2021పై జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హెల్త్ మినిస్టర్ మన్ సుఖ్ మాండవీయ సమాధానం ఇచ్చారు. దేశంలో హెల్త్ కేర్ సేవల మెరుగుదలకు కేంద్రం తీసుకున్న చర్యలను వివరించారు. ఆరోగ్య రంగానికి బడ్జెట్ను క్రమంగా పెంచామన్నారు. లోక్ సభలోనూ సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్షాల నిరసనల మధ్యే జీరో హవర్ కొనసాగింది.
పార్లమెంట్ ఉభయసభల్లో పలు బిల్లులపై చర్చ
- దేశం
- August 6, 2022
లేటెస్ట్
- Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి బాహుబలి ప్రీక్వెల్..కానీ, ఆడియన్స్కి అదొక్కటే నిరాశ
- వేసవిలో ఫ్యాన్ గాలి మంచిదేనా? బీరు చలవేనా?
- Malayalam Longest Title: మలయాళ ఇండస్ట్రీలోనే అతి పెద్ద మూవీ టైటిల్..కుదించి సు..సు అంటూ పిలుస్తున్న ఆడియన్స్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
- బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు