రామయ్యకు చేయించిరి బంగారు చింతాకు పతకం

రామయ్యకు చేయించిరి బంగారు చింతాకు పతకం

భద్రాచలం, వెలుగు:  శ్రీసీతారామచంద్రస్వామికి శుక్రవారం భక్తులు బంగారు చింతాకు పతకాన్ని సమర్పించారు. కృష్ణా జిల్లా కలిదిండి మండలం కళ్లపాల్లెం గ్రామానికి చెందిన పి.సీతారామాంజనేయులు, భద్రమ్మలు 31 గ్రాముల బంగారంతో చేసిన చింతాకు పతకాన్ని సూపరింటెండెంట్​ కిశోర్​కు అందజేశారు.